
‘నీట్’లో ట్రినిటి విద్యార్థుల ప్రభంజనం
కరీంనగర్: నీట్–2025 ఫలితాల్లో ట్రినిటి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అనేకమంది అత్తుత్తమ మార్కులు సాధించడంతో పాటు, కొందరు టాప్ 1000ర్యాంకుల్లో చోటు సాధించారు. బి.కార్తిక్(519 మార్కులు), ఎం.మానస(504), ఎం.చంద్రశేఖర్(501), వై.అశ్విత(488) ఎన్.గౌతమి(471), ఎం.శ్రీకాంత్(470), ఎం.శివప్రసాద్(469), ఎస్.అఖిల్(469), ఎం.హరిశ్చంద్ర(463), ఎం.అభినయ(461మార్కులు)సాధించారు. బి.కార్తిక్ 736వ ర్యాంకు, ఎం.చంద్రశేఖర్ 1266వ ర్యాంకు, ఎల్.ప్రతిమ 2149వ ర్యాంకు, డి.తేజస్విని 2267వ ర్యాంకు, జె.అంజని 4212వ ర్యాంకు, కె.మయూక 4286వ ర్యాంకులతో జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించారు. ట్రినిటి వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థుల పట్టుదల, ట్రినిటీలో అందించే శిక్షణా పద్ధతులు, మెరుగైన విద్యా వాతావరణం ఈ గొప్ప విజయానికి కారణ అన్నారు. ఈ విజయం ట్రినిటిని దేశంలోని అత్యుత్తమ మెడికల్ శిక్షణాసంస్థల్లో ఒకటిగా నిలబెట్టిందన్నారు.