
ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025
సమస్యల పరిష్కారానికి సాక్షి
ప్రజా సమస్యల పరిష్కారంలో ‘సాక్షి’ దినపత్రిక ముందుంటోంది. అవినీతి, అక్రమాలను వెలికితీస్తూ.. అక్రమార్కులపై పంజా విసురుతోంది. అభాగ్యులకు అండగా ఉంటూ.. సమస్యల పరిష్కారానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇలా మరో అడుగు వేసి.. సమస్యల పరిష్కారంలో పాఠకులనూ భాగస్వామ్యం చేస్తోంది. ‘వాట్సాప్ చేయండి’ శీర్షికన నిత్యం ఫొటో కథనాలు ప్రచురిస్తోంది. వారివారి ప్రాంతాల్లో నెలకొన్న సమస్యను ‘సాక్షి’కి వాట్సాప్ చేస్తే.. కథనం ప్రచురించి, పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకుంటోంది. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంతకాలంగా వందలాది సమస్యలు పరిష్కారం అయ్యాయి. దీంతో ‘సాక్షికి సలాం’ అంటూ పాఠకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – వివరాలు IIలోu
న్యూస్రీల్