కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ | - | Sakshi
Sakshi News home page

కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ

Apr 15 2025 2:02 AM | Updated on Apr 15 2025 2:02 AM

కల్యాణ మండపం  నిర్మాణానికి భూమి పూజ

కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ

భిక్కనూరు: కుల సంఘాలను అభివృద్ధి చేస్తామని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దమల్లారెడ్డిలో ఎమ్మెల్యే సొంత నిధులతో చేపట్టిన ముదిరాజ్‌ సంఘం కల్యాణ మండపం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు.కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రమేష్‌, గ్రామ ముదిరాజ్‌ సంఘం అధ్యక్షులు లింగం, ప్రతినిధులు యాదగిరి, నరసింహులు, స్వామి, శంకర్‌, రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement