
బిల్లులు చెల్లించండి
గత ప్రభుత్వం, అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశాం. ఇప్పటివరకు బిల్లులు రాలేదు. మన ఊరు మన బడి, రైతు వేదికలు, పంచాయతీ భవనాల నిర్మా ణం, సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాలను అప్పు చేసి పూర్తి చేశాం. ఎంబీ తయారు చేసి ట్రెజరీ లో సమర్పించాం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతున్నా.. మాకు రూపాయి విడుదల కాలేదు. అప్పు ఇచ్చిన వారు ఇబ్బంది పెడుతున్నారు. నిధులు వి డుదలైనట్లు తప్పుడు ప్రచారం మమ్మల్ని ఇరకాటంలో పడేసింది. బి ల్లులు విడుదల చే యకుంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు.
వెల్గటూర్ మండల మాజీ సర్పంచులు