
అన్నీ.. ఇంటికే!
స్కూటీపై కూర్చున్న ఇతను పవన్. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అనంత్నగర్కు చెందిన పవన్ బీకాం చదివాడు. సిరిసిల్లలో ఓ మల్టీనేషనల్ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. నిత్యం 35 నుంచి 40 పార్సిళ్లు డోర్ డెలివరీ చేస్తుంటాడు. కంపెనీ స్కూటీపైనే వస్తువులు ఇంటింటికీ అందిస్తూ నెలకు రూ.12,500 జీతం పొందుతున్నాడు.
● గడపదాటని జనం ● ఆన్లైన్ కొనుగోళ్లకే ఎక్కువ ప్రాధాన్యం
● రోజురోజుకూ విస్తరిస్తున్న ఈ కామర్స్ సేల్స్ ● నేడు మార్కెటింగ్ దినోత్సవం

అన్నీ.. ఇంటికే!

అన్నీ.. ఇంటికే!