
మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్కుమార్, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీపాల్రెడ్డి, కమలాకర్ టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ సెంటర్ మంజూరుకు కృషి చేశారు. వారికి ధన్యవాదాలు.
– అమర్నాథ్రెడ్డి,
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
అభినందనీయం
జిల్లాలో పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం ఏర్పాటు కావడం అభినందనీయం. దీనికోసం చాలాకృషి చేశాం. దీనిద్వారా ఉపాధ్యాయుల ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రజాప్రతినిధులు, అధికారులకు ధన్యవాదాలు.
– ఆనందరావు, పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి
