
రోల్మోడల్గా భూ భారతి చట్టం
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈఅవగాహన సదస్సులో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి.. దేశానికి రోల్ మోడల్గా భూభారతి చట్టాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చామని మంత్రులు తెలిపారు.
– సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి
జూన్ 2 నుంచి అన్ని గ్రామాల్లో సదస్సులు
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్లు
– వివరాలు 8లోu