
ఏకశిల స్కూల్ వెనక ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు
మడికొండ: 46వ డి విజన్ పరిధి మడికొండలోని ఏకశిల స్కూల్ వెనుక ఖాళీ స్థలంలో పిచ్చి మొ క్కలు పెరిగాయి. నీ రు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నా యి. యజమానుల కు చెప్పినా పట్టించుకోవడంలేదు. ఇప్పటికే 64వ డివిజన్ మడికొండ చెరువుకట్ట ప్రాంతంలోప్రజలు జ్వ రాల భారిన పడుతున్నారు.‘ఖాళీ ప్లాట్ల లో నిల్వ ఉన్న నీటితో ఇబ్బంది పడుతున్నాం.. దోమలు,విష పురుగులతో ఇబ్బందిగా ఉంది. చిన్న పిల్లలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.. బల్దియా అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని 46వ డివిజన్కు చెందిన ప్రదీప్ కోరాడు.

ప్రదీప్