
32వ డివిజన్ రాజీవ్నగర్లో..
కరీమాబాద్: 32వ డివిజన్ బీఆర్నగర్లోని సాయినగర్లో సైడ్ కాలువలు లేక రోడ్డుపైనే మురికి నీరు చేరి పందులు, దోమలు, ఈగలకు ఆవాసంగా మారింది. 40వ డివిజన్ ఉర్సు గుట్ట సమీపంలోని దసరా రోడ్డు పక్కన ఉన్న సైడ్ కాలువను శుభ్రం చేయక నీరు నిలిచింది. ఉర్సు గుట్ట సమీపంలో జనావాసాల మధ్య నీరు నిలిచింది. గ్రేటర్ 32వ డివిజన్ రాజీవ్నగర్లో జనావాసాల మధ్య మురికినీరు చేరింది. 33వ డివిజన్ పరిధి ఏకశిలనగర్లో రోడ్డు పక్కన వేసిన చెత్తను మున్సిపాలిటీ సిబ్బంది తొలగించక చెత్త పేరుకుపోయింది.
నిలిచిన నీరు.. పట్టించుకోరు!
