కోకోకు గిట్టుబాటు ధర కల్పించాలని కోకో రైతుల సంఘం డిమాండ్ చేసింది. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సంఘ సభ్యులు డైరెక్టర్కు అందజేశారు. 8లో u
ఏడాదిగా తిరుగుతూ..
జంగారెడ్డిగూడానికి చెందిన చిట్లూరి రామారావు పూర్తిగా దివ్యాంగుడు. కర్ర సాయంతో, మరో వ్యక్తి సాయంతోనే నడుస్తున్నాడు. గత ఏడాది కాలంగా దివ్యాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ మంజూరు కాలేదు. కనీసం ఏ అధికారి కూడా తనను పట్టించుకోవడం లేదంటూ, ఏలూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చాడు. తన సమస్యను పరిష్కరించాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశాడు.