సాక్షి మనీ మంత్రా: లాభాల్లో దేశీయ మార్కెట్లు | Today Stock Market Update 28th Sep 2023 Money Mantra | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్రా: లాభాల్లో దేశీయ మార్కెట్లు

Sep 28 2023 9:28 AM | Updated on Sep 28 2023 10:31 AM

Today Stock Market Update 28th Sep 2023 Money Mantra - Sakshi

Today Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం శుభారంభం పలికాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 112.62 పాయింట్ల లాభంతో 66241.07 వద్ద, నిఫ్టీ 27.20 పాయింట్ల లాభంతో 19746.45 వద్ద కొనసాగుతున్నాయి.

నేడు లాభాలతో సాగుతున్న కంపెనీల జాబితాలో ప్రధానంగా లార్సెన్ & టబ్రో (Larsen & Toubro), కోల్ ఇండియా, ఐటీసీ, సిప్లా, LTIMindtree ఉన్నాయి. నష్టాలు చవి చూసిన సంస్థల లిస్ట్‌లో టైటాన్ కంపెనీ, గ్రాసిమ్, హీరో మోటోకార్ప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బీపీసీఎస్ (BPCL) చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement