వైభవంగా భ ద్రగిరి ప్రదక్షిణ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా భ ద్రగిరి ప్రదక్షిణ

Jul 25 2025 4:43 AM | Updated on Jul 25 2025 4:43 AM

వైభవంగా భ ద్రగిరి ప్రదక్షిణ

వైభవంగా భ ద్రగిరి ప్రదక్షిణ

భద్రాచలంటౌన్‌ : శ్రీరాముడి జన్మనక్షత్రం పునర్వసును పురస్కరించుకుని భక్త రామదాసు ట్రస్ట్‌ నిర్వాహకుడు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం వైభవంగా గిరి ప్రదక్షిణ చేశారు. రామయ్య కరుణాకటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ వేడుక నిర్వహించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు ప్రత్యేక దర్శనంతో పాటు స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, ఆలయ ఏఈఓ శ్రవణ్‌కుమార్‌, సీసీ శ్రీనివాస రెడ్డి, పీఆర్‌ఓ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement