పెరిగిన కిన్నెరసాని | - | Sakshi
Sakshi News home page

పెరిగిన కిన్నెరసాని

Jul 24 2025 7:18 AM | Updated on Jul 24 2025 7:18 AM

పెరిగ

పెరిగిన కిన్నెరసాని

పాల్వంచరూరల్‌ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద భారీగా వచ్చి చేరడంతో కిన్నెరసాని జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్‌లో మంగళవారం 399 అడుగుల నీటిమట్టం నమోదైంది. కాగా, ఎగువ ప్రాంతాల నుంచి 16,700 క్యూసెక్కుల వరద నీరు రావడంతో బుధవారం నాటికి నీటిమట్టం 402.50 అడుగులకు పెరిగినట్లు ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్‌ తెలిపారు. వరద ఇంకా పెరిగితే గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని, దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

పెరిగిన కిన్నెరసాని1
1/2

పెరిగిన కిన్నెరసాని

పెరిగిన కిన్నెరసాని2
2/2

పెరిగిన కిన్నెరసాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement