ఎస్‌బీఐ ఆధ్వర్యాన రక్తదానం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ ఆధ్వర్యాన రక్తదానం

Jun 25 2025 6:43 AM | Updated on Jun 25 2025 6:43 AM

ఎస్‌బీఐ ఆధ్వర్యాన రక్తదానం

ఎస్‌బీఐ ఆధ్వర్యాన రక్తదానం

ఖమ్మంగాంధీచౌక్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 70వ వ్యవస్థాపక వేడుకల్లో భాగంగా మంగళవారం ఖమ్మం మమత కాలేజ్‌ రోడ్డు బ్రాంచ్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా 123 మంది ఎస్‌బీఐ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ బి.రాజేఖర్‌ మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వారిని ఆదుకోవడంలో రక్తదానం కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మోహన్‌నాయక్‌, బ్యాంక్‌ ఆఫీసర్ల అసోసియేషన్‌ ఏజీఎస్‌ షేక్‌ ఇబ్రహీం, రీజనల్‌ సెక్రటరీ ఆర్‌.శివకుమార్‌, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఉదయ్‌, స్టాఫ్‌ యూనియన్‌ వైస్‌ ప్రసిడెంట్‌ నందన్‌, రీజనల్‌ సెక్రటరీ చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement