●గోపీచంద్‌.. లక్ష్యం ఐఏఎస్‌ | - | Sakshi
Sakshi News home page

●గోపీచంద్‌.. లక్ష్యం ఐఏఎస్‌

Mar 15 2025 12:22 AM | Updated on Mar 15 2025 12:23 AM

జూలూరుపాడు: గ్రూప్‌–3 ఫలితాల్లో మండలంలోని సూరారానికి చెందిన బానోత్‌ గోపీచంద్‌ 450 మార్కులకు 279 మార్కులతో 611వ ర్యాంకు సాధించాడు. గ్రూప్‌–2లోనూ 345వ ర్యాంకు సాధించడం విశేషం. వ్యవసాయ కుటుంబానికి చెందిన మాజీ సర్పంచ్‌ బానోత్‌ హరిలాల్‌ – పార్వతి దంపతుల కుమారుడైన గోపిచంద్‌ బీటెక్‌ తర్వాత హైదరాబాద్‌లో ఉంటూ గ్రూప్స్‌కు సిద్ధమయ్యాడు. గ్రూప్‌–1లో మెరుగైన ఫలితం రాకున్నా గ్రూప్‌–2, 3లో సత్తా చాటాడు. అయితే, గ్రూప్‌–2 ఉద్యోగం ఎంచుకున్నా ఐఏఎస్‌ సాధించడమే తన లక్ష్యమని గోపీచంద్‌ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement