ఉద‌యానంద హాస్పిట‌ల్‌ను ప్రారంభించిన సీఎం 'వైఎస్‌ జ‌గ‌న్' | YS Jagan Inaugurated The Udayananda Hospital - Sakshi
Sakshi News home page

ఉద‌యానంద హాస్పిట‌ల్‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్

Aug 14 2020 2:01 PM | Updated on Aug 14 2020 5:23 PM

YS Jaganmohan Reddy Inaugurated The Udayananda Hospital  - Sakshi

సాక్షి, అమ‌రావ‌తి :  క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ఉద‌యానంద హాస్పిట‌ల్‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిట‌ల్ డైరెక్ట‌ర్‌ల‌తో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. నూత‌న హాస్పిట‌ల్ ద్వారా ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్లు వైఎస్ జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హాస్పిటల్‌ డైరెక్టర్‌ స్వప్నారెడ్డి. తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement