వినాయకుని సేవలో ముస్లిం కుటుంబం | Muslim Family Visits Ganesh Mandapam For Special Puja In Vijayawada, More Details Inside | Sakshi
Sakshi News home page

వినాయకుని సేవలో ముస్లిం కుటుంబం

Sep 4 2025 7:53 AM | Updated on Sep 4 2025 9:20 AM

Muslim Family Visits Ganesh Mandapam in Vijayawada

ఘంటసాలలో వెల్లివిరిసిన మత సామరస్యం

ఘంటసాల (అవనిగడ్డ): కృష్ణాజిల్లా ఘంటసాలలో ఓ ముస్లిం కుటుంబం వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి, తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తూ మత సామ­రస్యం చాటుకుంది. ఘంటసాలకు చెందిన అక్బర్‌ బాషా, షర్మిల దంపతులు జలధీశ్వ­రాలయ ప్రాంగణంలో ఈ మండపాన్ని ఏర్పా­టు చేయించారు. తొలిరోజు ఈ దంపతులు పీటల మీద కూర్చుని పూజలు చేశారు. బుధవారం అన్న సమారాధన నిర్వహించగా, గురువారం నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా అక్బర్‌ బాషా, షర్మిల దంపతులను కృష్ణా మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు సత్కరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement