ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థికి అభినందన | - | Sakshi
Sakshi News home page

ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థికి అభినందన

Jul 11 2025 5:55 AM | Updated on Jul 11 2025 5:55 AM

ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థికి అభినందన

ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థికి అభినందన

సతీష్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి

మాడుగుల : మండలంలో కింతలి హైస్కూల్లో చదివిన పాసింబిల్లి సతీష్‌ ముంబై ఐఐటీలో సీటు సాధించాడు. దీంతో సతీష్‌తో పాటు తల్లిదండ్రులును, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురువారం దుశ్శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్‌, సర్పంచ్‌ మైచర్ల భవాణి, ఎంపీటీసీ నాయుడు, ఎంఈవో దేముడమ్మ, పుప్పాల రమేష్‌, ఉండూరు దేముడు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement