ఇది కూటమి కుట్ర ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఇది కూటమి కుట్ర ప్రభుత్వం

Jun 24 2025 4:09 AM | Updated on Jun 24 2025 4:09 AM

ఇది కూటమి కుట్ర ప్రభుత్వం

ఇది కూటమి కుట్ర ప్రభుత్వం

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. వసతి దీవె న, విద్యార్థి దీవెన ఇవ్వలేదు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి వంతున ఒక్కొక్కరికీ రూ.36 వేలు బాకీ పడ్డారు. నిరుద్యోగులకు ఇవ్వాల్సిన బకాయితో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. కూటమి ప్రభుత్వానికి నెల రోజుల సమయం ఇస్తున్నాం. ఈలోగా ఏడాది నిరుద్యోగ భృతి బకాయిలతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యాదీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేయాలి. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచుతాం.

– పుల్లేటి వెంకటేష్‌, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement