ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి

Dec 23 2025 7:24 AM | Updated on Dec 23 2025 7:24 AM

ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి

ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి

● ఖానాపూర్‌ ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌

ఖానాపూర్‌: పల్లె అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలపై పాలకవర్గాలు దృష్టి సారించాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌ నూతన సర్పంచులకు సూచించారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు సమష్టిగా పనిచేసి గ్రామాలను ఉత్తమ పంచా యతీలుగా తీర్చిదిద్దాలన్నారు. మండలంలోని మ స్కాపూర్‌ సర్పంచ్‌ దొనికేని లక్ష్మి, తర్లపాడ్‌ సర్పంచ్‌ పొలంపెల్లి సచిన్‌ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోమవారం హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు దయానంద్‌, మాజిద్‌, తోట సత్యం, వెంకటేశ్‌, నర్సయ్య, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement