విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Oct 26 2025 8:07 AM | Updated on Oct 26 2025 8:07 AM

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

● మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి షఫీఉల్లా

ఉట్నూర్‌రూరల్‌: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి షఫీఉల్లా అన్నారు. మండల కేంద్రంలోని మైనార్టీ గురుకులంను శనివారం తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడారు. పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో నాణ్యమైన విద్య అందించాలన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల గోడలకు పేయింట్‌, అలాగే ప్రహరీ లేక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement