టెక్నాలజీ జోడించి బోధించాలి | - | Sakshi
Sakshi News home page

టెక్నాలజీ జోడించి బోధించాలి

May 30 2025 1:46 AM | Updated on May 30 2025 1:46 AM

టెక్నాలజీ జోడించి బోధించాలి

టెక్నాలజీ జోడించి బోధించాలి

ఆదిలాబాద్‌టౌన్‌: అత్యాధునిక సాంకేతికతను జోడించి బోధించాలని ఉపాధ్యాయ శిక్షణ రాష్ట్ర రిసోర్స్‌ పర్సన్‌ ఓదెలు కుమార్‌ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో అమలు చేయాలని సూ చించారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్‌ అశోక్‌రెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి రఘురమణ, రి సోర్స్‌ పర్సన్లు విజయ్‌కుమార్‌, చంద్రశేఖర్‌, విద్యాసాగర్‌రెడ్డి, నవనీత్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement