పథకాలను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలను వినియోగించుకోవాలి

May 16 2025 1:50 AM | Updated on May 16 2025 1:50 AM

పథకాలను వినియోగించుకోవాలి

పథకాలను వినియోగించుకోవాలి

ఆదిలాబాద్‌టౌన్‌: సంక్షేమ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికా రి మిల్కా సూచించారు. జిల్లా సంక్షేమాధికా రి కార్యాలయంలో గురువారం ట్రాన్స్‌జెండర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లంతా ఐడీ కార్డు తీసుకోవాలని, ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జనవరిలో రిమ్స్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్న మైత్రి క్లినిక్‌ ద్వారా మంగళ, గురువారాల్లో సేవలందించనున్నట్లు తె లిపారు. ధ్రువపత్రాలు తీసుకోవడంలో ఇ బ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ట్రాన్స్‌జెండర్లు కామేశ్వరి, అలిజా, హర్షిత, కావ్య, మైత్రి క్లిని క్‌ కౌన్సిలర్‌ లావణ్య, యశోద, జిల్లా మిషన్‌ కోఆర్డినేటర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement