
యుద్ధానికి సిద్ధం
18 ఏళ్ల పాటు సైనికుడిగా ఆర్మీలో విధులు నిర్వహించాను. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ప్రతిగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్తో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహి ంచడం గర్వంగా ఉంది. ఒకవేళ యుద్దమే వ స్తే మాజీ సైనికుడిగా అందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నా. ఇండియన్ ఆర్మీలో పని చేయడం గర్వంగా ఫీలవుతున్నా. దేశానికి హానిచేసే ఉగ్రవాదులను వదిలిపెట్టవద్దు.
– రాసం ప్రవీణ్ కుమార్,
మాజీ సైనికుడు, బోథ్