
అధిక కేసులు పరిష్కరించేలా చూడాలి
● జిల్లా జడ్జి ప్రభాకరరావు
ఆదిలాబాద్టౌన్: జాతీయ లోక్అదాలత్లో అధిక కేసులు పరిష్కరించేలా చూడాలని జిల్లా జడ్జి ప్రభా కరరావు అన్నారు. జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. జూన్ 14న జాతీయ లోక్అదా లత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంతో పోల్చి తే ఈసారి మరిన్ని అధిక కేసులు పరిష్కరించేలా ప్ర తిఒక్కరూ కృషి చేయాలన్నారు. స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకోవాలన్నారు. రాజీ పడదగ్గ కేసుల కక్షిదారులతో మాట్లాడాలని సూచించారు.ఇందులో జడ్జిలు కుమార్వివేక్,లక్ష్మికుమారి, హుస్సేన్, పీపీలు రమణారెడ్డి, రహీం, డీఎస్పీ జీవ న్రెడ్డి, వన్టౌన్, టూటౌన్ సీఐలు సుని ల్కుమార్, కరుణాకర్, ఎక్సైజ్ సీఐ విజేందర్ పాల్గొన్నారు.