ప్రయోజనంలేని బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రయోజనంలేని బడ్జెట్‌

Mar 21 2025 1:22 AM | Updated on Mar 21 2025 1:19 AM

ఆదిలాబాద్‌టౌన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో జిల్లాకు ఎలాంటి ప్రయోజనం లేదని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చనాక–కొరా ట బ్యారేజ్‌కు నిధులు కేటాయించలేదని, దీ నిపై స్థానిక ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ మా ట్లాడక పోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ ని యోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌ ఎమ్మె ల్యే అక్రమ భూములపై ఉద్యమిస్తుంటే ఆ యనేమో సీఎంకు దగ్గర కావాలని చూస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గానికి ఏ డాదికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పిన సీ ఎం బడ్జెట్‌లో ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయించలేదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement