గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం (ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యంలో విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్(బందర్ రోడ్డు)లో ఈ నెల 23 (ఆదివారం)న జరగనున్న సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఔషధ విలువలతో కూడిన ‘కుడవలై’ అనే దేశీ వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు సంఘం నేత కుమారస్వామి తెలిపారు (ఇది 140 రోజుల పంట. బియ్యం ఎర్రగా ఉంటాయి. రక్తహీనతను, కీళ్ల నొప్పులను తగ్గించడానికి దోహదపడుతుంది). తమిళనాడులోని ‘సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్’ వద్ద నుంచి హరిత భారతి ట్రస్టు (త్రినాథ్:89770 97405) తెప్పించిన ఈ రెడ్ రైస్ విత్తనాలను రైతుకు కిలో చొప్పున అందించనున్నట్లు తెలిపారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్న రైతులను ఒకే గొడుగు కిందకు తేవడం.. ఈ అమృతాహారం విలువను వినియోగదారులకు తెలియజెప్పడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ విస్తృత సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు, వినియోగదారులు తరలి రావాలని ఆయన కోరారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సదస్సు జరుగుతుందన్నారు. వివరాలకు..
కుమారస్వామి-94401 27151, భూపతిరాజు రామకృష్ణంరాజు-94404 87864
23న విజయవాడ రైతు సదస్సులో దేశీ రెడ్ రైస్ విత్తనాల పంపిణీ
Published Tue, Aug 18 2015 12:18 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement