యూపీ కేబినెట్లో 12 మందికి చోటు | Akhilesh Yadav expands cabinet | Sakshi
Sakshi News home page

యూపీ కేబినెట్లో 12 మందికి చోటు

Oct 31 2015 11:26 AM | Updated on Sep 3 2017 11:47 AM

యూపీ కేబినెట్లో 12 మందికి చోటు

యూపీ కేబినెట్లో 12 మందికి చోటు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్ను విస్తరించారు. అఖిలేష్ కొత్తగా 12 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్ను విస్తరించారు. అఖిలేష్ కొత్తగా 12 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. శనివారం ఉదయం యూపీ గవర్నర్ రామ్ నాయక్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రుల పేర్లు, ఇతర వివరాలు తెలియాల్సివుంది.

2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అఖిలేష్ భారీ స్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించారు. వచ్చే ఎన్నికలకు అధికార సమాజ్వాదీ పార్టీని సన్నద్ధం చేసేందుకుగాను మార్పులు చేశారు. శుక్రవారం అఖిలేష్ ఎనిమింది మంత్రులకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. మరో తొమ్మిదిమంది మంత్రులు పోర్ట్ఫోలియోలు మార్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement