నల్లగొండ అగ్రికల్చర్ : తీవ్ర వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల కారణంగా పంటల ఎండి పెట్టుబడులు చేతికి వస్తాయో రావో అన్న బెంగతో ఇటీవల జిల్లాలో పెద్దసంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అలాంటి రైతు కుటుంబాలకు చేయూతనివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో వాస్తవంగా అప్పులబాధతో ఆత్మహత్యలు చేసుకున్న వారి జాబితాను తయారు చేసి పంపించాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి డివిజన్ల వారీగా త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ నుంచి ఆర్డీఓ, వ్యవసాయ శాఖ నుంచి ఏడీఏ, పోలీస్ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరు ఆయా మండలాల వారీగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల జాబితాలను తెప్పించుకుని వాస్తవ పరిస్థితులను తెలుకుంటున్నారు.
పోస్టుమార్టం రిపోర్ట్, ఎఫ్ఐఆర్, స్థానిక పంచనామాలతోపాటు క్షేత్రస్థాయిలో విచారణ చేసి జాబితాను తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2010 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పడే నాటికి 29 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత ఇప్పటివరకు సుమారు 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు లెక్కలు తీస్తే ఆత్మహత్యలకు పాల్పడిన జాబితాలో సుమారు 20మంది కూడా ఉండే అవకాశం లేదు. అయితే కరువుకాటకాల వల్ల రైతులు పంటలు చేతికి రాక ఆవేదనగురై మరణాలు సంభవిస్తున్నాయని, అందుకు ఎఫ్ఐఆర్, పోస్టుమార్టంతో సంబంధం లేకుండా ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలందరికీ ఆర్థికసాయం అందించాలని పలురైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆత్మహత్య చేసుకున్న రైతుల గుర్తింపునకు కసరత్తు
Published Sun, Nov 2 2014 4:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement