సాక్షి, హైదరాబాద్: దుబాయ్లో ఉండలేమని, తిరిగి వచ్చేస్తామని యూఏఈ ఆమ్నెస్టీ బాధితులు తెలంగాణ ప్రభుత్వ బృందానికి తెలిపినట్లు బృంద సభ్యులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బాధితులను తిరిగి తెలంగాణ తీసుకొచ్చేందుకు వెళ్లిన ప్రభుత్వ బృందానికి షార్జాలో తెలంగాణ వాసుల నుంచి ఘనస్వాగతం లభించినట్లు పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన వందలాది మంది తెలంగాణ వాసులు వారి సమస్యలు బృందానికి చెప్పుకున్నారని తెలిపారు.
సమస్యలను అక్కడి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా విపుల్ దృష్టికి తీసుకెళ్లామని, వారందరినీ తెలంగాణకు పంపించే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఆమ్నెస్టీ ద్వారా తెలంగాణకు తిరిగి రావాలనుకునేవారి సంఖ్య 500 పైగా ఉండే అవకాశం ఉందని, వీరందరి టికెట్ల ఖర్చు తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని బృంద సభ్యులు అరవింద్సింగ్, మహేశ్ బిగాల, రషీద్, చిట్టిబాబు, నరసింహనాయుడు ఓ ప్రకటనలో వెల్లడించారు.
తిరిగి వచ్చేస్తాం: దుబాయ్ బాధితులు
Published Sat, Sep 29 2018 2:35 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఉద్దానానికి ఊపిరి
పెత్తందారులకు మళ్లీ షాకే!
పర్యాటకం కళకళ
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
తప్పక చదవండి
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement