పింఛన్ రాదేమోనని.. ఇద్దరు మృతి | two pension deaths in telangana | Sakshi
Sakshi News home page

పింఛన్ రాదేమోనని.. ఇద్దరు మృతి

Nov 25 2014 3:45 AM | Updated on Aug 29 2018 4:16 PM

తమకు పింఛన్ వస్తుందో.. రాదోననే బెంగతో ఇద్దరు గుండెపోటుతో మృత్యువాత పడ్డారు.

సాక్షి నెట్‌వర్క్: తమకు పింఛన్ వస్తుందో.. రాదోననే బెంగతో ఇద్దరు గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం ఇందన్‌పల్లికి చెందిన ఆలుగొట్టు నర్సయ్య(50), నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన చింత రామచంద్రయ్య(66)  గుండెపోటుతో మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement