'పుష్కర స్నానాలకు నీటి కొరత లేకుండా చేస్తాం' | there is no water crises for pushkara snam, etela rajender | Sakshi
Sakshi News home page

'పుష్కర స్నానాలకు నీటి కొరత లేకుండా చేస్తాం'

Jul 9 2015 9:21 PM | Updated on Sep 3 2017 5:11 AM

గోదావరి పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుందని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

కరీంనగర్: గోదావరి పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుందని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పుష్కర స్నానాలకు నీటి కొరత లేకుండా చేస్తామన్నారు. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నీటిని పుష్కరస్నానాలకు విడుదల చేస్తామన్నారు.

 

ఈనెల 13 వ తేదీ రాత్రికి సీఎం కేసీఆర్ ధర్మపురికి చేరుకుంటారని, 14 వ తేదీన ఉదయం గం.6.28 ని.లకు పుష్కరస్నానం చేస్తారని ఈటెల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement