యువకుడి ఆత్మహత్య | The young man commits suicide | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Feb 7 2016 10:21 AM | Updated on Nov 6 2018 7:56 PM

యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది

యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ధారావత్ రమేష్(22) అనే యువకుడు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య కూతురు ఉంది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement