‘ఉత్తమ్‌ అన్నట్లు తెలంగాణ మా జాగీరే’ | talasani srinivas yadav takes on congress party leaders | Sakshi
Sakshi News home page

‘ఉత్తమ్‌ అన్నట్లు తెలంగాణ మా జాగీరే’

Apr 18 2017 10:49 AM | Updated on Sep 19 2019 8:44 PM

‘ఉత్తమ్‌ అన్నట్లు తెలంగాణ మా జాగీరే’ - Sakshi

‘ఉత్తమ్‌ అన్నట్లు తెలంగాణ మా జాగీరే’

కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు.

కరీంనగర్‌: కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నట్లుగా తెలంగాణ జాగీరే తమదే అని, రాజకీయం చేయడం చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్‌ వాళ్లంటూ ఆయన విరుచుకుపడ్డారు. మతాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని తలసాని మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. బీజేపీ పుట్టినప్పటి నుంచే మత పిచ్చి ఉందని, దేశంలో నిజమైన హిందువు కేసీఆర్‌ తప్ప మరొకరు లేరని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి తలసాని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement