
వారసత్వ ఉద్యోగాలివ్వాలి
డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్తో సింగరేణి కార్మికులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు.
Nov 30 2015 10:37 AM | Updated on Sep 2 2018 4:16 PM
వారసత్వ ఉద్యోగాలివ్వాలి
డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్తో సింగరేణి కార్మికులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు.