రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తి మృతి | one died after fallen from the running train | Sakshi
Sakshi News home page

రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తి మృతి

Jan 18 2015 5:42 PM | Updated on Jul 11 2019 8:56 PM

రైలు ఎక్కుతూ జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో రైలు ఎక్కుతూ జారిపడిన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా నుజ్జు నుజ్జయింది.

ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం అదిలాబాద్ జిల్లా రెబ్బన మండలం ఆసిఫాబాద్ స్టేషన్‌లో జరిగింది. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి ప్రయత్నించిన ప్రయాణికుడు ప్రమాదవశాత్తు దానికింద పడి మరణించాడు. మృతుని వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement