ఆర్టీసీ బస్సులో యువకుడి హఠాన్మరణం | man deid in rtc bus | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో యువకుడి హఠాన్మరణం

Jul 31 2015 11:54 AM | Updated on Oct 9 2018 5:39 PM

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఓ యువకుడు హఠాన్మరణం చెందాడు.

అర్వపల్లి: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఓ యువకుడు హఠాన్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం డి.కొత్తపల్లికి చెందిన శివరాత్రి రమేష్ శుక్రవారం ఉదయం జనగామ నుంచి స్వగ్రామం వెళుతుండగా నాగారం బంగ్లా గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఫిట్స్ వల్లే రమేశ్ మృతి చెందాడని తోటి ప్రయాణికులు అంటున్నారు. కాగా, రమేశ్ మూడు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement