నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 24th March | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Mar 24 2020 6:21 AM | Updated on Mar 24 2020 7:56 AM

Major Events On 24th March - Sakshi

తెలంగాణ:
నేటి నుంచి గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌, కింగ్‌ కోఠి ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్‌
► నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్న ప్రభుత్వం
► ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో ఇంటింటి సర్వే

ఆంధ్రప్రదేశ్‌:
► ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అన్ని సరిహద్దులను మూసివేత
► నేటి నుంచి జిల్లాల మధ్య రాకపోకలను కూడా అనుమతించమని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

జాతీయం:
► కరోనా నేపథ్యంలో నేటి అర్ధరాత్రి నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసులు రద్దు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement