నిజామాబాద్ లో చిరుత సంచారం | leopard found in nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ లో చిరుత సంచారం

Mar 30 2016 11:28 AM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలో చిరుతపులి సంచరిస్తోంది.

సదాశివనగర్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలో చిరుతపులి సంచరిస్తోంది. ఉప్పల్ వాయి పరిసర గ్రామాల్లో గత కొన్ని రోజుల్లో చిరుతపులి పలువురి కంట పడడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు గ్రామ పరిసరాల్లోని పొలాల్లో బోను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement