కొండా లక్ష్మణ్‌ బాపూజీకి కేసీఆర్‌ నివాళి | KCR pays tributes to Konda Laxman Bapuji | Sakshi
Sakshi News home page

కొండా లక్ష్మణ్‌ బాపూజీకి కేసీఆర్‌ నివాళి

Sep 27 2018 5:08 AM | Updated on Sep 27 2018 5:08 AM

KCR pays tributes to Konda Laxman Bapuji - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి (సెప్టెంబర్‌ 27)ని పురస్కరించుకుని బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అందించిన నిస్వార్థ సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడైన బాపూజీ తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ సాధించడమే ఆయనకు అసలైన నివాళి అని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement