సానియాకు కేసీఆర్ అభినందనలు | K Chandrasekhar Rao congratulates Sania Mirza | Sakshi
Sakshi News home page

సానియాకు కేసీఆర్ అభినందనలు

Sep 29 2014 11:14 PM | Updated on Aug 15 2018 9:22 PM

సానియాకు కేసీఆర్ అభినందనలు - Sakshi

సానియాకు కేసీఆర్ అభినందనలు

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అభినందించారు.

హైదరాబాద్:  ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అభినందించారు. తెలంగాణ రాష్ట్రం, దేశం గర్విస్తోందని అన్నారు. సానియా ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ అంబాసిడర్గా సానియాను నియమించిన సంగతి తెలిసిందే.

ఆసియా క్రీడలు మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా- సాకేత్ మైనేని జోడీ 6-4, 6-3తో  చైనీస్ తైపీ జోడీని ఓడించి విజే్తగా నిలిచారు. సానియా మీర్జా దోహాలో 2006లో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పటివరకు నాలుగు ఆసియన్ గేమ్స్ లో పాల్గొన్న ఆమె మొత్తం 9 మెడల్స్ తన ఖాతాలో వేసుకుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement