ఖైదీల ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభం | Inmates start point of sale products | Sakshi
Sakshi News home page

ఖైదీల ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభం

Jan 3 2015 5:47 AM | Updated on Sep 2 2017 7:10 PM

హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు పెట్రోల్ బంక్ వద్ద ‘మై నేషన్’ పేరుతో ఏర్పాటు చేసిన ఔట్‌లెట్‌ను...

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు పెట్రోల్ బంక్ వద్ద ‘మై నేషన్’ పేరుతో ఏర్పాటు చేసిన ఔట్‌లెట్‌ను తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్‌సింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఔట్‌లెట్‌లో ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఔట్‌లెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ ఇంచార్‌‌జ ఐజీ చంద్రశేఖర నాయుడు, చంచల్‌గూడ పురుష, మహిళల జైళ్ల సూపరింటెండెంట్‌లు బి.సైదయ్య, బషీరాబేగం, డిప్యూటీ సూపరింటెండెంట్ డి. శ్రీనివాస్, జైలర్లు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement