కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్ దాడులు | excise attack in karimnagar district | Sakshi
Sakshi News home page

కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్ దాడులు

Oct 31 2015 1:14 PM | Updated on Jul 11 2019 8:43 PM

కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు.

మహేదేవ్‌పూర్: కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని మహేదేవ్ పూర్ మండలంలో ఈ తనిఖీలు చేపట్టారు. సారా బట్టీలపై దాడులు చేసిన పోలీసులు 15 లీటర్ల సారాతో పాటు, 400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. సారా తయారీ దారులపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement