డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య | degree student suicide in khammam distirict | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Mar 27 2015 3:15 PM | Updated on Nov 9 2018 5:02 PM

ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలోని సులనగర్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

ఖమ్మం : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలోని సులనగర్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి బోనోవత్ ఇందు(18) ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇందు చిన్న తమ్ముడు అఖిల్ స్కూల్ నుంచి వచ్చి ఆ సంఘటన చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. స్తానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
(టేకులపల్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement