పత్తి రైతుల ఆందోళన | cotton purchases in adilabad market | Sakshi
Sakshi News home page

పత్తి రైతుల ఆందోళన

Oct 14 2015 12:13 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్‌లోని మార్కెట్‌లో బుధవారం పత్తి రైతులు ఆందోళనకు దిగారు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లోని మార్కెట్‌లో బుధవారం పత్తి రైతులు ఆందోళనకు దిగారు. ఫలితంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తిలో తేమ ఉందన్న సాకుతో సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు పట్ల విముఖత వ్యక్తం చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేమ లేకపోయినా అధికారులు ఏదో సాకు చూపి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆందోళన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement