'భూ ఆక్రమణదారులతో ప్రభుత్వం కుమ్మకైంది' | Congress party MLC Shabbir ali allegations on kcr government | Sakshi
Sakshi News home page

'భూ ఆక్రమణదారులతో ప్రభుత్వం కుమ్మకైంది'

Dec 31 2014 8:33 PM | Updated on Mar 18 2019 7:55 PM

'భూ ఆక్రమణదారులతో ప్రభుత్వం కుమ్మకైంది' - Sakshi

'భూ ఆక్రమణదారులతో ప్రభుత్వం కుమ్మకైంది'

భూ క్రమబద్దీకరణ జీవో 59ని వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.

హైదరాబాద్: భూ క్రమబద్దీకరణ జీవో 59ని వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.  బుధవారం హైదరాబాద్లో షబ్బీర్ అలీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... భూ ఆక్రమణదారులతో కేసీఆర్ ప్రభుత్వం కుమ్మకైందని ఆయన ఆరోపించారు. ఉద్యోగ భర్తీ నియామక నోటిఫికేషన్లో జాప్యం జరుగుతోందని అన్నారు. జనవరిలోనే ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని షబ్బీర్ అలీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement