'పక్కా సమాచారంతోనే వాయిస్ రికార్డ్' | chandrababu tried to buy mlas with rs 150 crores | Sakshi
Sakshi News home page

'పక్కా సమాచారంతోనే వాయిస్ రికార్డ్'

Jun 9 2015 12:31 PM | Updated on Oct 30 2018 7:30 PM

'పక్కా సమాచారంతోనే వాయిస్ రికార్డ్' - Sakshi

'పక్కా సమాచారంతోనే వాయిస్ రికార్డ్'

'రేవంత్‌రెడ్డి ఉదంతాన్ని ఖండించకపోవడంతోనే చంద్రబాబు వైఖరీ తేటతెల్లమవుతోందని.. ఈ అంశంలో బాబు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమేనా' అని

వరంగల్: ఓటుకు నోటు వ్యవహారంలో 'రేవంత్‌రెడ్డి ఉదంతాన్ని ఖండించకపోవడంతోనే చంద్రబాబు వైఖరీ తేటతెల్లమవుతోందని.. ఈ అంశంలో బాబు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమేనా' అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం ఆయన హన్మకొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాబు కుట్రలను ఏపీ, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని.. టీ ప్రభుత్వానికి ఈ కేసుకు ఎలాంటి సంబంధంలేదని అంతా ఏసీబీ చూసుకుంటుందని అన్నారు. హైదరాబాద్ లో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా కుట్రలు చేయోద్దన్నారు. పక్కా సమాచారంతోనే ఏసీబీ వాయిస్ రికార్డ్ చేసిందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తప్పు ఒప్పుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement