వాహనంలో మంటలు: ఇద్దరు మృతి | two killed in fire accident | Sakshi
Sakshi News home page

వాహనంలో మంటలు: ఇద్దరు మృతి

Oct 12 2016 9:36 AM | Updated on Sep 5 2018 9:47 PM

శ్రీకాకుళం జిల్లా గార మండలం భూరవల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున స్కార్పియో వాహనంలో మంటలు చెలరేగాయి.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా గార మండలం భూరవల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున స్కార్పియో వాహనంలో మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన వారు చికిత్స పొందుతూ... మరణించారు. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement