ఆర్‌బీఐ నుంచి ఏపీకి 2500 కోట్లు | rbi released 2500 crores to andhra pradesh | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ నుంచి ఏపీకి 2500 కోట్లు

Dec 17 2016 11:50 AM | Updated on Sep 4 2017 10:58 PM

ఆర్‌బీఐ నుంచి ఏపీకి 2500 కోట్లు

ఆర్‌బీఐ నుంచి ఏపీకి 2500 కోట్లు

రిజర్వ్ బ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 2500 కోట్లు విడుదలయ్యాయి

అమరావతి: నోట్ల రద్దుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు కాస్త ఊరటనిచ్చే చర్య చేపట్టింది. రిజర్వ్ బ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 2500 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో 2000 కోట్లు రూ. 2000 రూపాయల నోట్లు, 500 కోట్లు రూ.500 నోట్లు ఉన్నాయి.

జిల్లాల వారీగా విడుదలైన డబ్బు వివరాలు..                               
శ్రీకాకుళం         రూ.204 కోట్లు
విజయనగరం    రూ.180 కోట్లు
విశాఖపట్నం     రూ. 380 కోట్లు
తూర్పుగోదావరి   రూ. 296 కోట్లు
పశ్చిమగోదావరి     రూ. 250 కోట్లు
కృష్ణా         రూ.306 కోట్లు
గుంటూరు    రూ.344 కోట్లు
ప్రకాశం       రూ. 220 కోట్లు
కర్నూలు     రూ.148 కోట్లు
అనంతపురం  రూ. 172 కోట్లు
ఈ జిల్లాలకు మొత్తం.. రూ.2500 కోట్లు విడుదలయ్యాయి.

► స్థానికంగా ఉన్న రూ. 503 కోట్లు.. నెల్లూరు (రూ.154.40 కోట్లు), కడప (రూ.164.40 కోట్లు), చిత్తూరు (రూ.184.40 కోట్లు) జిల్లాలకు కేటాయించడం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement