పెరుగుతున్న గోదావరి నీటిమట్టం | Godavari water level rising at Bhadrachalam | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

Sep 28 2016 1:19 PM | Updated on Aug 1 2018 4:01 PM

దక్షిణగంగ గా పిలుచుకునే గోదావరి పరవళ్లు తొక్కుతోంది.

- 37 అడుగులకు చేరుకున్న గోదావరి
భద్రాచలం : 
దక్షిణగంగ గా పిలుచుకునే గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వదర వచ్చి చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37 అడుగులకు చేరుకుంది. దీంతో పుష్కర స్నాన ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement