పెరుగుతున్న గోదావరి నీటిమట్టం | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

Published Wed, Sep 28 2016 1:19 PM

Godavari water level rising at Bhadrachalam

- 37 అడుగులకు చేరుకున్న గోదావరి
భద్రాచలం : 
దక్షిణగంగ గా పిలుచుకునే గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వదర వచ్చి చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37 అడుగులకు చేరుకుంది. దీంతో పుష్కర స్నాన ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి.

 

Advertisement
Advertisement